నెల్లూరు జిల్లా,మినర్వా గ్రాండ్ హోటల్ నందు సింహపురి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారీ శక్తి సన్మాన కార్యక్రమంలో పాల్గొని,APIIC Chairman
@RojaSelvamaniRK
,తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారిని, మరియు ప్రముఖ జర్నలిస్ట్ స్వప్నా గారిని సన్మానించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*