కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా రెండు అంబులెన్స్ ల కొనుగోలు కోసం 41లక్షల రూపాయలను చెక్కుల రూపంలో హైదరాబాద్ లో రాష్ట్ర IT, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి, TRS రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు
@KTRTRS
గారికి కలిసి అందించడం జరిగింది.