ఆంధ్రప్రజలకు, తెలుగువారికి వందనాలు. రాజమండ్రి మరియు ఆంధ్ర ప్రజల వాణిగా, ఆదిరెడ్డి మరియు కింజరాపు వారసురాలిగా, తెలుగు దేశం కార్యకర్తగా,
@ncbn
గారి బంటుగా నా శాయశక్తులా కృషి చేస్తాను. మీరందరూ నా ప్రస్థానానికి తోడ్పడతారని ఆశిస్తూ ట్విట్టర్ రంగప్రవేశం చేస్తున్నాను.
#HelloTwitter