వైసీపీకి గట్టి షాక్ ఇచ్చిన పట్టభద్రులు.
#ByeByeJaganIn2024
ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 46 శాతం ఓట్లు, వైసీపీకి 29 శాతం ఓట్లు. తూర్పు రాయలసీమలో టీడీపీకి 44 శాతం ఓట్లు, వైసీపీకి 35 శాతం ఓట్లు. పశ్చిమ రాయలసీమలో వైసీపీకి 43 శాతం, టీడీపీకి 40 శాతం ఓట్లు పోల్ ఇప్పటివరకు